E-Paper
Advertisement
పెద్ద ఉద్యోగాలొచ్చినా అహంకారం వద్దు: కొత్త ఆఫీసర్లకు గవర్నర్ దిశా నిర్దేశం!
నా కోసం జనాన్ని ఆపకండి.. పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం
సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్.. ప్రజా పాలనలో నయా విప్లవం..!

సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్.. ప్రజా పాలనలో నయా విప్లవం..!

Prajavani Expansion: రాష్ట్రంలో ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుసటి రోజున (2023 డిసెంబర్ 8వ తేదీన) ప్రజావాణి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి మంగళవారం, శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో ప్రజావాణి విజయవంతంగా అమలవుతోంది. అన్ని విభాగాలకు చెందిన అధికారులు అక్కడికక్కడే […]

Gaddam Prasad Kumar: పార్టీలకు అతీతంగా పని చేయాల్సిన బాధ్యత సర్పంచులదే :  స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
CM progress report: 100 నియోజకవర్గాల్లో పబ్లిక్ స్కూళ్లు.. కోర్ అర్బన్ చట్టం, ఇంకా ఎన్నో…

Big Stories

Advertisement
×