E-Paper
Advertisement
Telangana Rising: ఫ్యూచర్ సిటీకి ఏఐ కళ.. రూ.5,000 కోట్లతో భారీ డేటా సెంటర్, 4000 మందికి ఉపాధి

Telangana Rising: ఫ్యూచర్ సిటీకి ఏఐ కళ.. రూ.5,000 కోట్లతో భారీ డేటా సెంటర్, 4000 మందికి ఉపాధి

దేశంలోనే తెలంగాణను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ల హబ్‌గా మార్చాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ ‘యూపీసీ రిన్యూవబుల్స్’ మరియు వోల్ట్ డేటా సెంటర్స్ సంయుక్తంగా ఏర్పడిన యూపీసీ వోల్ట్ (UPC Volt) సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం […]

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై.. టెక్ దిగ్గజాల ప్రశంసలు
CM Revanthreddy: విశ్వనగరంగా హైదరాబాద్.. తెలంగాణకు రండి, పెట్టుబడులు పెట్టండి-సీఎం రేవంత్

CM Revanthreddy: విశ్వనగరంగా హైదరాబాద్.. తెలంగాణకు రండి, పెట్టుబడులు పెట్టండి-సీఎం రేవంత్

CM Revanthreddy:  తెలంగాణకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోందన్నారు. నగరాన్ని మరింత ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి, బిజినెస్ స్టాండర్డ్ నిర్వహించిన 12వ వార్షిక ఫోరమ్‌ సదస్సుకు హాజరయ్యారు. విజన్ తెలంగాణ రైజింగ్-2047 డాక్యుమెంటుపై ముఖ్యమంత్రి మాట్లాడారు. తెలంగాణ కొత్త రాష్ట్రమైనా హైదరాబాద్‌కు ఘన చరిత్ర ఉందన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలతలను  వివరించారు. హైదరాబాద్‌లో 70 కిలో మీటర్ల మెట్రో […]

Big Stories

Advertisement
×