BigTV English
Telangana Govt: తెలంగాణ రైజింగ్-2047, ఎలా ఉండాలి? సిటిజన్‌ సర్వేకు ప్రభుత్వం శ్రీకారం

Telangana Govt: తెలంగాణ రైజింగ్-2047, ఎలా ఉండాలి? సిటిజన్‌ సర్వేకు ప్రభుత్వం శ్రీకారం

Advertisement Telangana Govt: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 2047 నాటికి వందేళ్లు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణను 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. దీర్ఘకాలిక అభివృద్ధిలో పౌరులను భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. తెలంగాణ రైజింగ్‌ విజన్-2047 పేరుతో ఒక డాక్యుమెంట్‌ రూపొందించనుంది. డాక్యుమెంట్ తయారీలో రాష్ట్ర పౌరులు భాగస్వాములు చేసేందుకు సిటిజన్‌ సర్వేకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. తెలంగాణ రైజింగ్ విజన్-2047 సర్వే తెలంగాణ రైజింగ్‌ విజన్-2047 పేరిట […]

Big Stories

×