E-Paper
Advertisement
ప్రభుత్వం అంటే నలుగురి చేతుల్లో పెత్తనం కాదు.. జూన్ 2 సభ వేదికగా రేవంత్ రెడ్డి కౌంటర్..!

ప్రభుత్వం అంటే నలుగురి చేతుల్లో పెత్తనం కాదు.. జూన్ 2 సభ వేదికగా రేవంత్ రెడ్డి కౌంటర్..!

Telangana Formation: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. సంక్షేమం, అభివృద్ధికి ఈ ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తోందని సీఎం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొంటూ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక […]

Telangana: తెలంగాణ అభివృద్ధికి సరికొత్త విజన్.. ముఖ్యమంత్రితో అడోబ్ సీఈవో

Telangana: తెలంగాణ అభివృద్ధికి సరికొత్త విజన్.. ముఖ్యమంత్రితో అడోబ్ సీఈవో

Telangana Rising-2047: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడోబ్ గ్లోబల్ సీఈవో, ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ బోర్డ్ సభ్యులు శంతను నారాయణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమైనది మాత్రమే కాకుండా, తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలపై అత్యంత కీలకమైన చర్చలకు వేదికైంది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రాన్ని అగ్రపథాన నిలబెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు, సాంకేతిక విప్లవం, […]

CM Revanth: తెలంగాణ విజన్ డాక్యుమెంట్.. లక్ష్యాలివే!
CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్-2047.. భవిష్యత్‌ కోసం పారదర్శక పాలసీలు
Minister Sridhar Babu: తెలంగాణ రైజింగ్-2047.. మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు
Telangana Rising-2047: రాష్ట్రా అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ: సీఎం రేవంత్‌రెడ్డి

Telangana Rising-2047: రాష్ట్రా అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ: సీఎం రేవంత్‌రెడ్డి

Telangana Rising-2047: తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్‌పై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. పాలసీ డాక్యుమెంట్‌పై అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్.. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ పాలసీ డాక్యుమెంట్‌లో కనిపించాలని ఆదేశించారు. రాష్ట్ర […]

Global Summit 2025: గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై.. సీఎం రేవంత్ సమీక్ష
Telangana Govt: తెలంగాణ రైజింగ్-2047, ఎలా ఉండాలి? సిటిజన్‌ సర్వేకు ప్రభుత్వం శ్రీకారం

Telangana Govt: తెలంగాణ రైజింగ్-2047, ఎలా ఉండాలి? సిటిజన్‌ సర్వేకు ప్రభుత్వం శ్రీకారం

Telangana Govt: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 2047 నాటికి వందేళ్లు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణను 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. దీర్ఘకాలిక అభివృద్ధిలో పౌరులను భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. తెలంగాణ రైజింగ్‌ విజన్-2047 పేరుతో ఒక డాక్యుమెంట్‌ రూపొందించనుంది. డాక్యుమెంట్ తయారీలో రాష్ట్ర పౌరులు భాగస్వాములు చేసేందుకు సిటిజన్‌ సర్వేకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. తెలంగాణ రైజింగ్ విజన్-2047 సర్వే తెలంగాణ రైజింగ్‌ విజన్-2047 పేరిట డాక్యుమెంట్‌ […]

Big Stories

Advertisement
×