E-Paper
Advertisement
ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరతకు చెక్.. విద్యాశాఖ కీలక నిర్ణయం!

ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరతకు చెక్.. విద్యాశాఖ కీలక నిర్ణయం!

School Teachers: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను నివారించేందుకు, విద్యాసంవత్సరాన్ని సజావుగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మిగులు పాఠశాలల నుంచి ఉపాధ్యాయుల అవసరమున్న పాఠశాలలకు పని సర్దుబాటు ప్రాతిపదికన వెళ్లిన ఉపాధ్యాయులను ప్రస్తుతానికి రిలీవ్ చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు డాక్టర్ ఈ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు దీన్ని అమలు చేయాలని ఆదేశించారు. గత విద్యాసంవత్సరం(2025-26)లో భాగంగా […]

టీచర్ల జీతాల్లో పైసలు కట్.. ఏ హాస్పిటల్‌కు వెళ్లాలో చెప్పని ప్రభుత్వం!

Big Stories

Advertisement
×