E-Paper
Advertisement
బీజేపీ హిందూత్వానికి రేవంత్ ‘సనాతన’ చెక్.. అసలు వ్యూహం ఇదేనా?
భద్రాద్రి, బాసర పుణ్య క్షేత్రాలకు మహర్దశ.. రూ 811 కోట్లతో పునర్నిర్మాణానికి శ్రీకారం

భద్రాద్రి, బాసర పుణ్య క్షేత్రాలకు మహర్దశ.. రూ 811 కోట్లతో పునర్నిర్మాణానికి శ్రీకారం

Temple Development: స్వేచ్ఛ బ్యూరో: ఆలయాల అభివృద్దిపై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే బాసర, భద్రాచలం ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆలయ పునర్నిర్మాణ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూరైనట్లు సమాచారం. ఆ టెండర్ల ప్రక్రియను ఆన్ లైన్ లో కొనసాగించగా రెండు ఏజెన్సీలు దక్కించుకున్నాయని సమాచారం. ఈ ఏజెన్సీలు త్వరగా పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగా త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నట్లు సమాచారం. పనులకు […]

MP Vaddiraju: పాల్వంచ శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎంపీ వద్దిరాజు  ప్రత్యేక పూజలు
Telangana Endowments: తెలంగాణ దేవాదాయశాఖలో వింత పరిస్థితి.. 6నెలలుగా పెండింగ్‌లో కీలక ఫైళ్లు..!
Bhatti Vikramarka: రాష్ట్ర సుభిక్షం.. 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం.. స్నానాల లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేక పూజలు

Bhatti Vikramarka: రాష్ట్ర సుభిక్షం.. 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం.. స్నానాల లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేక పూజలు

Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో జరిగిన మహాశివరాత్రి వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దంపతులు పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. 2047 నాటికి రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా స్నానాల లక్ష్మీపురంలోని శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన, రాష్ట్ర ఆదాయ వనరులు పెరగాలని, ప్రతి […]

Big Stories

Advertisement
×