E-Paper
Advertisement
మావోళ్ల‌కు ప‌ద‌వులిస్త‌రా? ఇయ్య‌రా? సీఎంపై కోదండ‌రాం ఒత్తిడి…!

మావోళ్ల‌కు ప‌ద‌వులిస్త‌రా? ఇయ్య‌రా? సీఎంపై కోదండ‌రాం ఒత్తిడి…!

ఎన్నిక‌ల్లో మిత్ర‌ప‌క్షంగా క‌లిసి ప‌నిచేసిన సంద‌ర్భంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ విష‌యంలో తెలంగాణ జ‌న స‌మితి స‌ర్కార్‌పై ఒత్తిడి పెంచుతోంది. ఈ మేర‌కు ఆ పార్టీ అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ కోదండ‌రామ్.. పార్టీ ఇంచార్జి మీనాక్షి న‌ట‌రాజ‌న్, టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్‌కు ఇప్ప‌టికే విన్నించిన‌ట్టు తెలిసింది. త్వ‌ర‌లో ఆయ‌న సీఎంతో ప్ర‌త్యేకంగా ఈ విష‌యంలో భేటీ కానున్న‌ట్టుగా తెలుస్తోంది. స‌ర్కార్ ఏర్ప‌డి స‌గం ట‌ర్ము పూర్త‌యినా తెలంగాణ జ‌న స‌మితి ముఖ్య నేత‌ల‌కు ఎలాంటి ప‌ద‌వులు ఇవ్వ‌క‌పోవ‌డం […]

Big Stories

Advertisement
×