E-Paper
Advertisement
కరెంటు లైన్ల పేరుతో భారీగా చెట్లు నరికివేత.. అధికారుల తీరుపై జనం ఫైర్!

కరెంటు లైన్ల పేరుతో భారీగా చెట్లు నరికివేత.. అధికారుల తీరుపై జనం ఫైర్!

Tree Cutting: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ లైన్ల నిర్వహణ పేరుతో విద్యుత్ అధికారులు భారీగా చెట్లను నరికివేస్తుండటంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి హరితహారం కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంపొందించేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతుండగా, మరోవైపు ప్రభుత్వ శాఖలే చెట్లను విచక్షణారహితంగా నరికి వేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రధాన రహదారులు, కాలనీలు, నివాస ప్రాంతాల్లో […]

Big Stories

×