E-Paper
Advertisement
Rythu Commission: గిరిజన రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏళ్ల నిరీక్షణకు తెర!

Rythu Commission: గిరిజన రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏళ్ల నిరీక్షణకు తెర!

Rythu Commission: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని, అన్నదాతల హక్కులను కాపాడటంలో ‘రైతు కమిషన్’ అపన్నహస్తంగా నిలుస్తోంది. క్షేత్రస్థాయిలో నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ, దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యలను సైతం పరిష్కరిస్తూ నిజమైన ‘అపన్నహస్తం’గా మారుతోంది. సమాజంలో అట్టడుగున ఉన్న ఆదివాసి గిరిజన రైతులకు, పోడు భూములపై ఆధారపడి బతుకుతున్న అన్నదాతలకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడంలో కమిషన్ చూపిన చొరవ క్షేత్రస్థాయిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 6లక్షల 70 వేల ఎకరాలు.. సాధారణంగా […]

Nitin Nabin: రాహుల్ గాంధీ పార్ట్ టైమ్ పొలిటీషియన్ అంటూ.. నితిన్ నబీన్ సంచలన వ్యాఖ్యలు..!
ట్రైబల్ వెల్ఫేర్ శాఖలో బిగ్ స్కామ్.. 200 కోట్ల నిధులు స్వాహ..!

ట్రైబల్ వెల్ఫేర్ శాఖలో బిగ్ స్కామ్.. 200 కోట్ల నిధులు స్వాహ..!

Tribal Negligence: స్వేచ్చ బ్యూరో: ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లలో నిర్లక్ష్​యం స్పష్టంగా కనిపిస్తున్నది. కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వానికి డ్యామేజ్ చేసేలా ఉన్నది. అధికారుల ప్రణాళిక లోపం వలన ప్రభుత్వ లక్ష్యాలకు గండి పడుతుంది. అంతేగాక నిధులూ ఛేజారుతున్నాయి. ఎప్పటికప్పుడు ఫర్ ఫెక్ట్ ఫ్లానింగ్ లతో శాఖను మందుకు తీసుకువెళ్లాల్సిన ఆఫీసర్లు..నత్తనడకన కొనసాగేలా వ్యవహరిస్తున్నారు. కనీసం ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సమాచారాన్నీ సకాలంలో ఇవ్వడం లేదని సెక్రటేరియట్ వర్గాలు చెప్తున్నాయి. ఇదే అంశంపై గతంలో సంబంధిత శాఖ […]

Kavitha: బంజారాలకు ప్రత్యేక హక్కులు కల్పించాలి..  కవిత డిమాండ్

Big Stories

Advertisement
×