E-Paper
Advertisement
Karimnagar: కరీంనగర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణం.. యువకుడి వినూత్న నిరసన
Yadagirigutta: యాదాద్రిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. స్వామివారిని దర్శించుకున్న కొండా సురేఖ, బీర్ల ఐలయ్య

Yadagirigutta: యాదాద్రిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. స్వామివారిని దర్శించుకున్న కొండా సురేఖ, బీర్ల ఐలయ్య

Yadagirigutta: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అధికారులు సర్వంగ సుందరంగా ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలు “గోవింద నామస్మరణ”తో మారుమోగిపోతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ విశిష్ట దర్శనం కోసం వేలాదిమంది భక్తులు బారులు తీరారు. […]

Vaikunta Ekadashi: తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీవారిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి ఫ్యామిలీ

Vaikunta Ekadashi: తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీవారిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి ఫ్యామిలీ

Vaikunta Ekadashi: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి అర్చకులు పూజా కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించారు. అర్థరాత్రి తెల్లవారుజామున 1.30 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. మొదట వీఐపీలు, ఉదయం 6 గంటల నుంచి సామాన్యులకు వైకుంఠద్వార దర్శనాన్ని టీటీడీ ప్రారంభింంచింది. జనవరి 8న రాత్రి 12 గంటల వరకు..10 రోజులపాటు ఈ దర్శనం కల్పిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణరథంపై […]

Big Stories

×