E-Paper
Advertisement
CM Chandrababu Naidu: విశాఖ ఎకనామిక్ రీజియన్‌పై సీఎం ఫోకస్.. 2032 నాటికి 135 బిలియన్ డాలర్లే లక్ష్యం

CM Chandrababu Naidu: విశాఖ ఎకనామిక్ రీజియన్‌పై సీఎం ఫోకస్.. 2032 నాటికి 135 బిలియన్ డాలర్లే లక్ష్యం

CM Chandrababu Naidu: ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాంతాన్ని దేశంలోనే అత్యంత కీలకమైన ఆర్థిక శక్తిగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా గురువారం సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్రలోని పలు కీలక ప్రాజెక్టులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించడంతో పాటు, ‘విశాఖ ఎకనామిక్ రీజియన్‌’ (VER) అభివృద్ధిపై ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ముందుగా హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ చేసిన సీఎం.. నిర్మాణ దశలో ఉన్న […]

Big Stories

×