E-Paper
Advertisement

Ananthapur : తమ్ముడిని నరికిన అన్న.. అనంతపురం జిల్లాలో విషాదం..

Ananthapur : తమ్ముడిని నరికిన అన్న.. అనంతపురం జిల్లాలో విషాదం..

Ananthapur : తమ్ముడిని అన్న గొడ్డలి తో నరికి చంపాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా శెట్టూరు మండలం కనకూరులో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి గురువారం రాత్రి నిద్రిస్తుండగా తన సొంత అన్న రవికుమార్ గొడ్డలితో నరికేశాడు. ఈ ఘటనలో తమ్ముడు కృష్ణమూర్తి ప్రాణాలు కోల్పోయాడు.

హత్య అనంతరం శెట్టూరు పోలీస్ స్టేషన్ లో నిందితుడు రవికుమార్ లొంగిపోయాడు. అన్నదమ్ముల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. బుధవారం సెల్ ఫోన్ విషయంలో కొట్టుకున్నారని ఆ కోపంతో చంపాడని చుట్టుపక్కల వారు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×