E-Paper
Advertisement

Ananthapur : తమ్ముడిని నరికిన అన్న.. అనంతపురం జిల్లాలో విషాదం..

Ananthapur : తమ్ముడిని నరికిన అన్న.. అనంతపురం జిల్లాలో విషాదం..
Advertisement

Ananthapur : తమ్ముడిని అన్న గొడ్డలి తో నరికి చంపాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా శెట్టూరు మండలం కనకూరులో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి గురువారం రాత్రి నిద్రిస్తుండగా తన సొంత అన్న రవికుమార్ గొడ్డలితో నరికేశాడు. ఈ ఘటనలో తమ్ముడు కృష్ణమూర్తి ప్రాణాలు కోల్పోయాడు.

హత్య అనంతరం శెట్టూరు పోలీస్ స్టేషన్ లో నిందితుడు రవికుమార్ లొంగిపోయాడు. అన్నదమ్ముల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. బుధవారం సెల్ ఫోన్ విషయంలో కొట్టుకున్నారని ఆ కోపంతో చంపాడని చుట్టుపక్కల వారు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×