E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
Konathala Ramakrishna : కొణతాల రామకృష్ణ పొలిటికల్ రీ-ఎంట్రీ.. జనసేనలోకి మాజీ మంత్రి!
YS Sharmila : జగన్ సర్కార్‌ని తొలిసారి టార్గెట్ చేసిన షర్మిల.. ఊహించని రేంజ్‌లో సీరియస్..

YS Sharmila : జగన్ సర్కార్‌ని తొలిసారి టార్గెట్ చేసిన షర్మిల.. ఊహించని రేంజ్‌లో సీరియస్..

YS Sharmila : వైసీపీ, టీడీపీ దొందు దొందేనని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. గత నాలుగేళ్లలో రాష్టంలో అభివృద్ది జరగలేదన్నారు. విజయవాడలో పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మాట్లాడారు. తనను నమ్మి కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ పదవిని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ, వైసీపీలు రాష్ట్రాన్ని పరిపాలించినా ఎటువంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి‌లో వైసీపీ సర్కార్ ఉందని షర్మిల మండిపడ్డారు.

YS Sharmila : షర్మిల ర్యాలీకి బ్రేక్.. అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు..
Jaggampeta : జగ్గంపేటలో పగ్గాలు.. తోటకా..? జ్యోతులకా..?
Krishna : రూ.500 పెట్టిన చిచ్చు.. ఆత్మహత్యకు పాల్పడిన భార్యాభర్తలు..
Anakapalli : బిగ్ టీవీ సర్వే.. అనకాపల్లిలో ఏఏ కులం ఎవరివైపు..?

Anakapalli : బిగ్ టీవీ సర్వే.. అనకాపల్లిలో ఏఏ కులం ఎవరివైపు..?

Anakapalli : ఏపీలో పొలిటికల్ హీటెక్కిస్తున్న మరో నియోజకవర్గం అనకాపల్లి. బెల్లం ఇండస్ట్రీకి పెట్టింది పేరు. కానీ ఇక్కడి రాజకీయాలు అంత తీపి కాదు. ఎప్పుడూ ఘాటుగానే సాగుతుంటాయి. 1985 నుంచి 2004 వరకు నాలుగు సార్లు సీనియర్ లీడర్ దాడి వీరభద్రరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అనకాపల్లిలో కాపు, గవర సామాజికవర్గం జనాభా 85 శాతం ఉంది. ఈ రెండు కమ్యూనిటీలే ఇక్కడ డామినెంట్‌గా ఉన్నాయి. ఒక్క 2009, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తప్ప మిగితా అన్ని సందర్భాల్లోనూ గవర సామాజికవర్గానికి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ గెలుపులో దాడి వీరభద్రరావు కీలకంగా పని చేశారు. ఆయన ఇటీవలే మళ్లీ టీడీపీలో చేరారు. దీంతో రాజకీయ సమీకరణాలన్నీ పూర్తిగా మారిపోయాయి. అనకాపల్లిలో ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓ సారి విశ్లేషిద్దాం.

GUNTUR WEST : బిగ్ టీవీ సర్వే.. గుంటూరు వెస్ట్ లో గెలిచే అభ్యర్ధి ఏవరు?
Gudivada : బిగ్ టీవీ సర్వే.. గుడివాడలో కొడాలి నాని మళ్లీ గెలుస్తారా?
Kovuru Politics | కోవూరులో అన్నాదమ్ముల హైడ్రామా!.. నల్లపురెడ్డి బ్రదర్స్ మధ్య విభేదాలు!
Chandrababu : వైసీపీ హయంలో ఆక్వారంగం నాశనం.. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్..

Chandrababu : వైసీపీ హయంలో ఆక్వారంగం నాశనం.. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్..

Chandrababu : వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలను హెచ్చరించారు. కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగసభలో ఆయన పాల్గోన్నారు. జగన్ ప్రభుత్వంలో ఆక్వారంగం అభివృద్ది చెందలేదని విమర్మించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ఆక్వారంగం అభివృద్ది చేస్తామని తెలిపారు. ఆక్వా రైతులకు విద్యుత్‌పై రాయితీ ఇస్తామని ప్రకటించారు. వైసీపీ పాలనలో రైతులు ఎవరైనా సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యం కొనడం లేదని మండిపడ్డారు. పంటకు గిట్టు బాటు ధర కూడా ఇవ్వడం లేదని ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.

Jeedi Nellore | జీడినెల్లూరులో ఎంపీ రెడ్డప్ప కష్టాలు.. చిత్తూరు ఎంపీగా నారాయణ స్వామి గెలుస్తారా?
YS Sharmila: తండ్రి ఆశయాలు కోసమే కాంగ్రెస్‌లో చేరా.. వైయస్‌కు నివాళులర్పించిన షర్మిల..
Madakasira Singanamala | మడకశిర, సింగనమలలో పోలీస్ టికెట్ల పేచీ.. జగన్‌తో నో చెప్పిన పెద్దిరెడ్డి!
Vidadala Rajani | అయోమయంలో మంత్రి విడదల రజని పరిస్థితి!.. ఈసారి ఆమెకు చివరి ఎన్నికలా?

Big Stories

×