BigTV English
Advertisement

Kakinada : కాకినాడ జిల్లాలో ఏడుగురు కార్మికులు మృతి.. ప్రమాదం ఎలా జరిగిందంటే.?

Kakinada : కాకినాడ జిల్లాలో ఏడుగురు కార్మికులు మృతి.. ప్రమాదం ఎలా జరిగిందంటే.?

Kakinada : కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన జరిగింది. పెద్దాపురం మండలం జి.రాగంపేటలో కొత్తగా నిర్మిస్తున్న ఫ్యాక్టరీలో ఏడుగురు కార్మికులు మృతిచెందారు. ఈ ఘటన అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో జరిగింది.


మృతుల్లో ఐదుగురిని పాడేరు వాసులుగా గుర్తించారు. వారిని కుర్రా రామారావు, వెచ్చంగి కృష్ణ , వెచ్చంగి నరసింహ, వెచ్చంగి సాగర్‌, కురతాడు బంజిబాబుగా గుర్తించారు. మరో ఇద్దరని పెద్దాపురం మండలం పులివేరు చెందిన కట్టమూరి జగదీశ్‌, ప్రసాద్‌ గా నిర్ధారించారు. కార్మికులు ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు కార్మికుల మృతితో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.


Tags

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×