BigTV English
Advertisement

Chandrababu: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ .. చంద్రబాబు అభిప్రాయం కోరిన స్పీకర్..

Chandrababu: టీడీపీ నిర్ణయం మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ ఇచ్చామని టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వారిపై చర్యలు తీసుకొవాలని స్పీకర్‌ని కోరినట్లు తెలిపారు.

Chandrababu: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ .. చంద్రబాబు అభిప్రాయం కోరిన స్పీకర్..

Chandrababu: టీడీపీ నిర్ణయం మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ ఇచ్చామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వారిపై చర్యలు తీసుకొవాలని స్పీకర్‌ని కోరినట్లు తెలిపారు.


వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌, కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిని అనర్హులుగా ప్రకటించాలని పార్టీ విప్‌ డోలా బాలవీరాంజనేయస్వామి పిటిషన్‌ వేశారు. డోలా ఇచ్చిన అనర్హత పిటిషన్‌పై శాసనసభ స్పీకర్‌ చంద్రబాబు అభిప్రాయాన్ని కోరారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని స్పీకర్‌కు చంద్రబాబు తెలియజేశారు.


Related News

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Big Stories

×