BigTV English

Chandrababu: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ .. చంద్రబాబు అభిప్రాయం కోరిన స్పీకర్..

Chandrababu: టీడీపీ నిర్ణయం మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ ఇచ్చామని టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వారిపై చర్యలు తీసుకొవాలని స్పీకర్‌ని కోరినట్లు తెలిపారు.

Chandrababu: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ .. చంద్రబాబు అభిప్రాయం కోరిన స్పీకర్..

Chandrababu: టీడీపీ నిర్ణయం మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ ఇచ్చామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వారిపై చర్యలు తీసుకొవాలని స్పీకర్‌ని కోరినట్లు తెలిపారు.


వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌, కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిని అనర్హులుగా ప్రకటించాలని పార్టీ విప్‌ డోలా బాలవీరాంజనేయస్వామి పిటిషన్‌ వేశారు. డోలా ఇచ్చిన అనర్హత పిటిషన్‌పై శాసనసభ స్పీకర్‌ చంద్రబాబు అభిప్రాయాన్ని కోరారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని స్పీకర్‌కు చంద్రబాబు తెలియజేశారు.


Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×