E-Paper
Advertisement

Yuvagalam latest news : లోకేశ్ పాదయాత్ర.. కేశినేని బ్రదర్స్ మధ్య వార్..

Yuvagalam latest news : లోకేశ్ పాదయాత్ర.. కేశినేని బ్రదర్స్ మధ్య వార్..
Advertisement
Lokesh yuvagalam padayatra

Lokesh yuvagalam padayatra (Andhra pradesh today news):

విజయవాడ టీడీపీలో మరోసారి ముసలం మొదలైంది. పార్టీ అధినేత లోకేశ్ పాదయాత్ర కొత్త గొడవకు కారణమైంది. విజయవాడ టీడీపీలోని ప్రముఖపాత్ర వహిస్తున్న కేశినేని బ్రదర్స్‌ మధ్యే పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరుతున్నట్లు ప్రచారం సాగుతోంది. నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర నేపథ్యంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఇద్దరి మధ్య చిచ్చుపెట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ నెల 19న లోకేశ్ పాదయాత్ర విజయవాడ పార్లమెంట్‌ పరిధిలోకి ప్రవేశిస్తోంది.19 నుంచి 22 వరకూ విజయవాడలోనే పాదయాత్ర జరుగనుంది. నగరంలోని మూడు నియోజకవర్గాలతోపాటు గన్నవరంలో భారీ ఏర్పాట్లు చేయాలని నేతలు నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేశినేని నానికి కాకుండా పాదయాత్ర విజయవంతం చేసే బాధ్యతలను కేశినేని చిన్నికి అప్పగించడంతో వివాదం మొదలైంది.0

టీడీపీ అధిష్టానమే స్వయంగా కేశినేని చిన్నికి బాధ్యతలు అప్పగించడం పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. కావాలని కేశినేని నానిని సైడ్‌ చేస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై తెలుగు తమ్ముళ్లలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై ఎంపీ కేశినేని నాని స్పందించకపోవడం చర్చనీయాంశమైంది.

Advertisement

అయితే ఇటీవల ఎంపీ కేశినేని నాని టీడీపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. నేరుగా పార్టీ అధిష్టానంపై విమర్శలు చేస్తున్నారు. దీంతో లోకేశ్ పాదయాత్రలో కేశినేని నాని పాల్గొనడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×