E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

Gold Rates : షాక్ కొడుతున్న బంగారం ధర.. మళ్లీ ఎంత పెరిగిందంటే..?
Cm kcr: తమిళిసైతో కేసీఆర్ ముచ్చట్లు.. రాజీ కుదిరినట్టేనా..?
Indian Womens Cricket Team: ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్‌కు హెడ్ కోచ్ ఫైనల్..
TDP : డిప్యూటీ సీఎం కొడుకు టీడీపీలోకి..? చంద్రబాబుతో భేటీ ఫోటో వైరల్..!
Telangana Bjp: తెలంగాణ బీజేపీలో అసలేం  జరుగుతోంది?
Maharashtra : మహా ట్విస్టులు.. శిండేకు షాక్..? త్వరలో అజిత్ పవార్ కు సీఎం పగ్గాలు..?
US : అమెరికాలో భారత దౌత్య కార్యాలయానికి నిప్పు.. ఖలిస్థానీ మద్దతుదారులపై అనుమానం..

US : అమెరికాలో భారత దౌత్య కార్యాలయానికి నిప్పు.. ఖలిస్థానీ మద్దతుదారులపై అనుమానం..

Advertisement US : అమెరికాలో భారత్ దౌత్య కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది. శాన్‌ ఫ్రాన్సిస్‌కోలోని ఇండియన్ కాన్సులేట్‌ కు దుండగులు నిప్పు పెట్టారు. ఖలిస్థానీ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. 5 నెలల వ్యవధిలో భారత దౌత్య కార్యాలయంపై దాడి జరగడం ఇది రెండోసారి. మార్చిలో ఇండియన్ కాన్సులేట్‌పై దుండగులు దాడికి పాల్పడ్డారు. దౌత్య కార్యాలయంలో మంటలు చెలరేగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ‍అప్రమత్తమయ్యారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ దాడిని అమెరికా ఖండించింది. […]

Jagan :  చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు సీఎం భూమిపూజ.. బాబు వెన్నుపోటు వీరుడు.. పవన్‌ ప్యాకేజీ శూరుడు: జగన్

Jagan : చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు సీఎం భూమిపూజ.. బాబు వెన్నుపోటు వీరుడు.. పవన్‌ ప్యాకేజీ శూరుడు: జగన్

Advertisement Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ చిత్తూరు డెయిరీ వద్ద అమూల్‌ ప్రాజెక్ట్‌కు భూమిపూజ చేశారు. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ పరిశీలించారు. చీలాపల్లిలో 300 పడకల మెడికల్‌ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హెరిటేజ్‌ డెయిరీ కోసం చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారని సీఎం మండిపడ్డారు. ఎలాంటి నోటీస్‌ ఇవ్వకుండానే చిత్తూరు డెయిరీని మూసేశారని ఆరోపించారు. తన స్వార్థం కోసం చంద్రబాబు సొంత జిల్లా రైతులనే మోసం చేశారని ఆరోపించారు. […]

Gold Fancy Items : జడ పువ్వులు, పిన్నులు వెండి, బంగారానివే ఎందుకు వాడాలంటే…
Rains : తెలంగాణలో 3రోజులపాటు భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక..

Rains : తెలంగాణలో 3రోజులపాటు భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక..

Advertisement Rains: తెలంగాణలో 3రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. మంగళవారం నుంచి గురువారం వరకు చాలాప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేసుకోవాలని వాతావరణశాఖ సూచించింది. మంగళవారం నిజామాబాద్‌ , కామారెడ్డి, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, రంగారెడ్డి, […]

Anjaneya Swami : ఒంటె ఆంజనేయ స్వామి వాహనంగా ఎలా మారిందంటే….
Accident on the Racing Track : రేసింగ్ ట్రాక్‌పై ప్రమాదం.. 18 ఏళ్ల రేసర్ మృతి..
Electric Vehicles : పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల తయారీ.. అదొక్కటే ఇబ్బంది..!
New Pension Scheme: పెళ్లి కాకపోతే పెన్షన్.. సర్కారు కొత్త స్కీమ్!
Super Moon: ఆకాశంలో అద్భుతం.. సూపర్‌గా సూపర్‌మూన్‌..

Big Stories

×