E-Paper
Advertisement

Srivari Chakrasnanam: శ్రీవారి చక్రస్నానంలో అద్భుతం.. రెండు కళ్లూ సరిపోవు

Srivari Chakrasnanam: శ్రీవారి చక్రస్నానంలో అద్భుతం.. రెండు కళ్లూ సరిపోవు
Advertisement

శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా చక్రస్నానముతో అత్యంత వైభవంగా ముగిసాయి.. ఆలయం నుంచి మలయప్ప స్వామి భూదేవి శ్రీదేవితో పాటు చక్రాల వారు పుష్కరణి వద్దకు తీసుకొచ్చి స్వపన తిరుమల నిర్వహించిన తర్వాత పుష్కరిణిలో చక్రాళ్వార్ల వారిని ముమ్మార్లు స్నానం చేయించారు. ఇదే సమయంలో భక్తులు కూడా పుష్కరణ నీటిలో మునిగి పునీతులయ్యారు ఇందుకోసం టీటీడీ పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.. గజ ఈతగాళ్లను సైతం నియమించారు ఈరోజు సాయంత్రం వరకు పుష్కరణిలో చక్రస్నాన ప్రభావం ఉంటుంది కాబట్టి.. స్నానాలు ఆచరించాలని అంటోంది టీటీడీ.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×