E-Paper
Advertisement

Earthquake: 46 వేల మరణాలు.. నేటితో సహాయ చర్యలకు స్వస్తి

Earthquake: 46 వేల మరణాలు.. నేటితో సహాయ చర్యలకు స్వస్తి
Advertisement

Earthquake: భూకంపం దెబ్బకు టర్కీ, సిరియా దేశాలు ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. బహుల అంతస్థుల భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకొని దాదాపు 46 వేల మంది దుర్మరణం చెందారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. 12 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు భయటపడుతున్నాయి.

అయితే ప్రమాదం సంభవించి 296 గంటలు గడవడంతో.. శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో టర్కీలో సహాయక చర్యలను ఈరోజుతో నిలిపివేయనున్నారు. ఈ విషయాన్ని టర్కీ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ అధిపతి యూనస్ సెజర్ వెల్లడించారు.

Advertisement

ఇక ఇప్పటి వరకు భూకంపం దెబ్బకు మూడు లక్షలకు పైగా ఇళ్లు, అపార్ట్‌మెంట్లు ధ్వంసమయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అంటు రోగాల వ్యాప్తి క్రమంగా పెరుగతోంది.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×