E-Paper
Advertisement

Beauty Tips : శీతాకాలం పాదాలు పగులుతున్నాయా ? ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి..

Beauty Tips  : శీతాకాలం పాదాలు పగులుతున్నాయా ? ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి..

Beauty Tips :చలికాలం మొదలైందంటే చాలు.. పాదాల సమస్య ఎక్కువగా ఉంటుంది. పొడి గాలి, తేమ సరిగా లేకపోవడం, పాదాలకు సంబంధించిన తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పాదాలకు పగుళ్లు వస్తుంటాయి. అయితే, ఇంట్లోనే ఉన్న పదార్థాలతో పగిలిన పదాలను మృదువుగా చేయొచ్చు. రండి.. అదెలాగే చూసేద్దాం.

  • మడమల వద్ద పొడిబారిన చర్మానికి తిరిగి తేమను అందించాలంటే.. తరచూ మాయిశ్చరైజర్‌రాసుకోవాలి. షియా బటర్‌ అప్లై చేసినా చాలు.
  • ఓట్స్‌, తేనె, బాదం నూనె, పాలు, చక్కెర.. వీటిని కొద్ది మొత్తాల్లో తీసుకొని బరకగా ఉండేలా పేస్ట్‌ తయారు చేసుకోవాలి. దీన్ని మడమలపై అప్లై చేసి.. కాసేపు మర్దన చేసి కాసేపయ్యాక కడిగేసుకుంటే సరి.
  • రాత్రి పడుకునే ముందు పసుపు-ఆలివ్‌ ఆయిల్ కలిపి మడమలకు పట్టించాలి. ఆపై సాక్స్‌వేసుకుంటే ఈ మిశ్రమం బెడ్‌షీట్స్‌కి అంటకుండా ఉంటుంది. క్రమం తప్పకుండా రోజూ ఈ చిట్కా పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.

Related News

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

నాన్-స్టిక్ పాన్లకు గుడ్‌బై చెప్పి.. ఈ 3 రకాల పాత్రలను వాడండి!

ఏసీ గదిలో ఉంటే చర్మం పొడిబారుతోందా? ఈ చిన్న చిట్కాతో మీ చర్మాన్ని కాపాడుకోండి

బతికినంత కాలం రోగాల్లేకుండా ఉండాలా?.. ఈ అలవాట్లను మార్చుకోండి!

Big Stories

×