E-Paper
Advertisement

Air India Express: టేకాఫ్ అవ్వగానే విమానంలో మంటలు.. తప్పిన ప్రమాదం

Air India Express: టేకాఫ్ అవ్వగానే విమానంలో మంటలు.. తప్పిన ప్రమాదం

Air India Express: ఎయిరిండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. అబుదబీ నుంచి కాలికట్‌కు వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి అబుదబీలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

శుక్రవారం ఉదయం అబుదబీ నుంచి కాలికట్ వెళ్తున్న ఎయిరిండియా విమానం టేకాఫ్ అయి 1000 అడుగుల ఎత్తులో ఉండగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. విమానంలో ఉన్నవారికి ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థంకాక భయాందోళనలకు గురయ్యారు. అయితే ప్రమాదాన్ని గుర్తించిన పైలట్ తిరిగి విమానాన్ని అబుదబీలో ల్యాండ్ చేశాడు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

విమాన ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ప్రమాదం జరిగిందని ఎయిరిండియా వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 184 మంది ప్రయాణికులు ఉన్నారని.. వారంతా సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. తిరిగి ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి చేర్చినట్లు వివరించింది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×