E-Paper
Advertisement

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క
Advertisement

Minister Seethakka: రైతులు పంట మార్పిడి చేసుకోవాలని మంత్రి సీతక్క తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు కీలక సూచనలు చేశారు. శనివారం మీడియా ప్రకటన చేశారు. ఎల్ నినో ప్రభావం దేశం పై, రాష్ట్రంపై తీవ్రంగా ఉందన్నారు. ఆశించిన మేర వర్షాలు కురవని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు. ఆరు తడి పంటలు వేయడం వల్ల రైతులు నష్ట పోకుండా ఉంటారన్నారు.

చెరువులు, కుంటలు, డ్యామ్ పరివాహక ప్రాంతాల్లో కూడా వర్షాధారిత పంటలు వేయద్దని మంత్రి సీతక్క సూచించారు. ఇప్పుడున్న పరిస్థితులో వర్షాధారిత పంటల వల్ల రైతులు నష్ట పోయే అవకాశముందన్నారు. రాష్ట్రంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. వర్షాలు లేక భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నాయని, తాగునీరుకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

Advertisement

Also Read: మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

తాగు నీరుని నిల్వ చేయాల్సిన అవసరముందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సోమవారం నుంచి జల సిరి కార్యక్రమం మొదలవుతుందన్నారు. జల సిరి కార్యక్రమంలో ఇంటి కొక ఇంకుడు గుంత, ఊరు కోక ఊట కుంట, ప్రతీ పంటకు పంట కుంట నిర్మిస్తామన్నారు. ప్రతి ఒక్క నీటి బొట్టును ఈ కార్యక్రమం ద్వారా ఒడిసి పడతామన్నారు.

Advertisement

Also Read: KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Related News

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

Big Stories

Advertisement
×