BigTV English
Advertisement

Congress MP Candidates : ఆరుగురు అభ్యర్థులతో.. కాంగ్రెస్ మరో జాబితా విడుదల

Congress MP Candidates : ఆరుగురు అభ్యర్థులతో.. కాంగ్రెస్ మరో జాబితా విడుదల


Congress MP Candidates ( Today’s breaking news in India) : లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడతల వారిగా ప్రకటిస్తోంది. ఇప్పటి వరకూ 13 జాబితాలను రిలీజ్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. తాజాగా 14వ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఆరుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. గోవా, మధ్యప్రదేశ్, దాదర్ లలో అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ నుంచి ప్రవీణ్ పాఠక్, మొరెనా నుంచి సత్యపాల్ సింగ్ సికర్వార్ లకు టికెట్ ఇచ్చింది. నార్త్ గోవా – రమాకాంత్ ఖలప్, సౌత్ గోవా – విరియాటో ఫెర్నాండెజ్, ఖాండ్వా నరేంద్ర పాటిల్, దాదర్ అండ్ నగర్ హవేలీకి అజిత్ రాంజీభాయ్ మహల్ పేర్లను ప్రకటించింది. అయితే ఈసారి గోవాకు చెందిన సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీ ఫ్రాన్సిస్కో సర్దిన్హాకు సీటు దక్కలేదు.


లోక్ సభ తొలివిడత పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుండగా.. ఏప్రిల్ 25, మే 7, 13, 20, 25, జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.

Tags

Related News

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Delhi Politics: ఓట్‌ చోరీపై కొత్త బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ.. బ్రెజిల్‌ మోడల్‌‌కు ఓటు హక్కు, హవ్వా

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Muzaffarnagar: కళాశాల విద్యార్థినులకు వేధింపులు.. యూపీ పోలీసుల స్పెషల్ ట్రీట్‌మెంట్

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు

Big Stories

×