E-Paper
Advertisement

Budget 2026: బడ్జెట్ లో మిడిల్ క్లాస్ వాళ్లకు ఏముంది?.. విలేకరి ప్రశ్నకు నిర్మలమ్మ రియాక్షన్ వైరల్

Budget 2026: బడ్జెట్ లో మిడిల్ క్లాస్ వాళ్లకు ఏముంది?.. విలేకరి ప్రశ్నకు నిర్మలమ్మ రియాక్షన్ వైరల్

Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026లో మధ్యతరగతి వాళ్లకు ఏం కేటాయించారని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన రియాక్షన్ వైరల్ అవుతుంది. బడ్జెట్ ప్రసంగం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అధికారులతో కలిసి మీడియా సమావేశానికి హాజరయ్యారు. ఈ ప్రెస్ మీట్ లో ఓ విలేకరి.. బడ్జెట్ లో మిడిల్ క్లాస్ వాళ్లకు ఏం కేటాయించారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు స్పందిస్తూ, సీతారామన్ కొన్ని సెకన్ల పాటు మౌనంగా ఉండిపోయారు. మధ్యతరగతి గురించిన ప్రశ్నకు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా దాటవేశారు.

మధ్యతరగతికి నిరాశే

2026-27 కేంద్ర బడ్జెట్ ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగానికి భారీ లక్ష్యాలను నిర్దేశించింది. అయినప్పటికీ మధ్యతరగతి, పన్ను చెల్లింపుదారులు ఉపశమనం లేకపోవడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు. బడ్జెట్ పై మీమ్స్ వైరల్ అవుతున్నారు. తమ నిరాశను మీమ్స్ రూపం పోస్టులు పెడుతున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూడు కీలక ఆర్థిక ప్రాధాన్యతల ఆధారంగా ఒక ప్రతిపాదన చేశారు. బయోలాజికల్స్, బయోసిమిలర్లకు భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా మార్చే లక్ష్యంగా ఐదు సంవత్సరాలలో రూ. 10,000 కోట్ల కేటాయింపుతో ఆరోగ్య సంరక్షణ, బయోఫార్మా తయారీని ప్రోత్సహిస్తామన్నారు.

మీమ్స్ వైరల్

అయితే, మధ్యతరగతి ప్రజలు, పన్ను చెల్లింపుదారులు ఉపశమనం కోసం ఆశించారు. కానీ బడ్జెట్ లో ఈ ప్రస్తావనే లేదు. వ్యక్తిగత పన్నులపై ప్రధాన ప్రకటనలు లేకుండా బడ్జెట్ ప్రసంగం ముగిసింది. తమ నిరాశను నెటిజన్లు మీమ్స్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×