E-Paper
Advertisement

Karnataka : గాలి జనార్దన్ రెడ్డి నూతన పార్టీ ఏర్పాటు..

Karnataka : గాలి జనార్దన్ రెడ్డి నూతన పార్టీ ఏర్పాటు..
Advertisement

Karnataka : కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ’ పేరును బెంగళూరులోని తన నివాసంలో ప్రకటించారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. గంగావతి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నట్టు తెలిపారు. బీజేపీకి రాజీనామా చేసినట్టు చెప్పారు. బీజేపీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ’ పేరుతో తన ఆలోచనలకు తగినట్టు కొత్త పార్టీని ప్రారంభిస్తున్నామని జనార్దన్‌రెడ్డి అన్నారు. ప్రతీ పల్లెకు, గడప గడపకు వెళ్తానని చెప్పారు. తనకు ప్రజల ఆశీర్వాదం లభిస్తుందని.. కర్నాటకను సంక్షేమ రాజ్యంగా మారుస్తామని చెప్పారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో కోర్టు ఆంక్షలను ప్రస్తావిస్తూ.. 12 ఏళ్లు వనవాసం చేశానని అన్నారు.

Tags

Related News

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

ఏడేళ్ల బంధం.. ఎండమావి అయింది.. ప్రియుడితో కలిసి భర్త తల నరికిన భార్య, ఎక్కడంటే?

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

కష్టాలను దాటిన కన్నబిడ్డల కల.. ఒకే ఇంట్లో ముగ్గురు నీట్-2026 విజేతలు

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేతపై మహిళ ఇంకు దాడి.. అసలేం జరిగిందంటే?

తమిళనాడులో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ బస్సు.. 23 మంది ప్రయాణికులు ఎలా బతికారంటే?

కోయంబత్తూరులో భారీ అగ్నిప్రమాదం.. సిలిండర్లు పేలి 4 ఇళ్లు పూర్తిగా దగ్ధం!

Big Stories

Advertisement
×