E-Paper
Advertisement

Rahul Gandhi : రామ్ దర్బార్ మందిరం..నిజాముద్దీన్ దర్గాను దర్శించుకున్న రాహుల్ గాంధీ..

Rahul Gandhi : రామ్ దర్బార్ మందిరం..నిజాముద్దీన్ దర్గాను దర్శించుకున్న రాహుల్ గాంధీ..

Rahul Gandhi : భారత్ జోడో యాత్రలో భాగంగా ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రముఖ ఆలయాలు, దర్గాలను దర్శించుకున్నారు. తొలుత ఢిల్లీలోని రామ్‌ దర్భార్‌ మందిరంలోకి వెళ్లి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికగా.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు.. రాహుల్‌గాంధీకి పూలమాలలతో సత్కరించారు. పూజల్లో రాహుల్‌గాంధీతో పాటు ప్రియాంక పాల్గొన్నారు.

అనంతరం హజ్రత్‌ నిజాముద్దీన్ దర్గాను..రాహుల్‌గాంధీ దర్శించుకున్నారు. చాదర్‌ వేసి… ప్రార్థనల్లో పాల్గొన్నారు.రాహుల్‌గాంధీకి ముస్లిం పెద్దలు, దర్గా నిర్వహకులు ఘనస్వాగతం పలికారు. రాహుల్‌ తీసుకొచ్చిన పూలను తీసుకున్న మతాధికారులు.. వాటిని చాదర్‌పై చల్లారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో రాహుల్‌ పాల్గొన్నారు.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×