E-Paper
Advertisement

Maharashtra Road Accident: మహారాష్ట్రలో బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురు మృతి

Maharashtra Road Accident: మహారాష్ట్రలో బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురు మృతి

Maharashtra Road Accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. జాల్నా జిల్లాలో ఓ కారు బావిలోకి దూసుకుని వెళ్లింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును బావిలో నుంచి బయటకు తీసారు. అయితే అప్పటికే కారులో ఉన్న ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని చికిత్స కోసం స్థానికి ఆసుపత్రికి తరలించారు.
పండరీపుర్ పుణ్యక్షేత్రం నుంచి తిరుగు ప్రయాణం సమయంలో కారు బావిలోకి దూసుకువెళ్లినట్లు తెలుస్తోంది.

Tags

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×