E-Paper
Advertisement

Maharashtra Road Accident: మహారాష్ట్రలో బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురు మృతి

Maharashtra Road Accident: మహారాష్ట్రలో బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురు మృతి
Advertisement

Maharashtra Road Accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. జాల్నా జిల్లాలో ఓ కారు బావిలోకి దూసుకుని వెళ్లింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును బావిలో నుంచి బయటకు తీసారు. అయితే అప్పటికే కారులో ఉన్న ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని చికిత్స కోసం స్థానికి ఆసుపత్రికి తరలించారు.
పండరీపుర్ పుణ్యక్షేత్రం నుంచి తిరుగు ప్రయాణం సమయంలో కారు బావిలోకి దూసుకువెళ్లినట్లు తెలుస్తోంది.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×