E-Paper
Advertisement

Maharashtra Road Accident: మహారాష్ట్రలో బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురు మృతి

Maharashtra Road Accident: మహారాష్ట్రలో బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురు మృతి

Maharashtra Road Accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. జాల్నా జిల్లాలో ఓ కారు బావిలోకి దూసుకుని వెళ్లింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును బావిలో నుంచి బయటకు తీసారు. అయితే అప్పటికే కారులో ఉన్న ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని చికిత్స కోసం స్థానికి ఆసుపత్రికి తరలించారు.
పండరీపుర్ పుణ్యక్షేత్రం నుంచి తిరుగు ప్రయాణం సమయంలో కారు బావిలోకి దూసుకువెళ్లినట్లు తెలుస్తోంది.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×