E-Paper
Advertisement

అంబానీ ఫ్యామిలీ మాత్ర‌మే సోఫాల్లో ఎందుకు కూర్చుంటుంది.. మిగతా ఓనర్లకు ఆ ఛాన్స్ లేదా ?

అంబానీ ఫ్యామిలీ మాత్ర‌మే సోఫాల్లో ఎందుకు కూర్చుంటుంది.. మిగతా ఓనర్లకు ఆ ఛాన్స్ లేదా ?
Advertisement

IPL 2026:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) మార్చి 28వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు మూడు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఈ మూడు మ్యాచ్ లో కూడా చాలా ఉత్కంఠ భరితంగానే సాగాయి. ఇవాళ పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. అయితే ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ ఓనర్లు అంబానీ ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో మొత్తం పది మంది ఓనర్లు ఉంటారు. కానీ ఇందులో అంబానీ ఫ్యామిలీ మాత్రం చాలా స్పెషల్. అందుకే స్టేడియంలో వాళ్ల కోసం సోఫాలు ( Sofa) వేసి మరీ కూర్చోబెడుతుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI). దీని వెనుక ప్రత్యేక కారణం ఉంది.

Also Read: Ball Tampering In PSL 2026 : PSL లో బాల్ టాంపరింగ్..జ‌మాన్‌, షాహీన్ షా, ర‌వూఫ్ పై బ్యాన్..? బ‌జారున ప‌డ్డ‌ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 

అంబానీలు సోఫాలలోనే ఎందుకు కూర్చుంటారు ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు (Indian Premier League 2026 Tournament)  సంబంధించిన ఏ మ్యాచ్ జరిగిన కూడా నీతా అంబానీ ( Nita Ambani), ఆమె కొడుకులు అకాష్‌, అనంత్ కచ్చితంగా సోఫాలలోనే కూర్చుంటారు. అటు అంబానీ కూడా మ్యాచ్ చూసేందుకు వస్తే ఆయన కూడా సోఫాల్లోనే ఎక్కువగా కనిపిస్తారు. అంబానీ ఫ్యామిలీకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది. ఇలాంటి వాళ్లు వీఐపీ బాక్సులు, సెష్ప‌ల్ గ్యాలెరీల‌లో కూర్చుంటే ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. దేశాన్ని కూర్చోబెట్టి పోషించే సత్తా ఉన్న ఈ కుటుంబానికి.. కేంద్ర ప్రభుత్వమే జెడ్ ప్లస్ సెక్యూరిటీ అందిస్తోంది. అందుకే డ‌గౌట్ కు దగ్గరగానే సోఫాలు వేసి కూర్చోబెడతారు. దాని వల్ల ఎలాంటి సెక్యూరిటీ సమస్యలు రావు. వాళ్లను జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.

ఇక ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ ప్లేయర్లతో నిత్యం టచ్ లో ఉంటారు. మ్యాచ్ గెలిచేలా.. ప్లేయర్లకు ప్రతి క్షణం దిశా నిర్దేశం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వీఐపీ బాక్సులలో కూర్చుంటే జట్టును కలిసి ముందుకు నడిపించడం కష్టం. అందుకే స్టేడియంలో సోఫాలు వేయించుకొని, ఆమె కూర్చుంటారు. దాని వల్ల ప్లేయర్లతో సమన్వయం చాలా సులభం అవుతుంది. అందుకే ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) ఇప్పటి వరకు ఐదు టైటిల్స్ గెలుచుకొని సక్సెస్ గా దూసుకు వెళ్తోంది. అయితే మిగిలిన జట్ల ఓనర్లు మాత్రం విఐపి బాక్సుల్లో కూర్చొని మ్యాచ్ తిలకిస్తారు. అంబానీ ఫ్యామిలీ లాగా ఆలోచించకుండా.. జట్టును నడిపించేందుకు ప్రత్యేకంగా కోచ్ ల‌ను నియమించుకుంటాయి. దాని వల్ల 100% రిజల్ట్ ను ఇతర ఫ్రాంచైజీలు సాధించ‌లేవు.

Advertisement

Also Read: PSL Ball Tampering:  బాల్ టాంప‌రింగ్ పాకిస్తాన్ కు కొత్తేం కాదు..ఇంజమామ్ నుంచి జమాన్ వ‌ర‌కు అంద‌రూ దొంగ‌లే

 

 

 

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×