E-Paper
Advertisement
Top 20 News: సోనియాగాంధీ ఆరోగ్యంగా ఉండాలని మృత్యుంజయ యాగం, తృటిలో తప్పిన రైలు ప్రమాదం

Top 20 News: సోనియాగాంధీ ఆరోగ్యంగా ఉండాలని మృత్యుంజయ యాగం, తృటిలో తప్పిన రైలు ప్రమాదం

1. సోనియాగాంధీ ఆరోగ్యంగా ఉండాలని మృత్యుంజయ యాగం సోనియాగాంధీ ఆరోగ్యంగా ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు మృత్యుంజయ యాగం జరిపిస్తున్నారు. హైదరాబాద్‌ అంబర్ పేటలోని శ్రీ మహంకాళి దేవస్థానంలో యాగం చేయిస్తున్నారు. సోనియా గాంధీ కొంతకాలంగా దీర్ఘకాలిక దగ్గు సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. 2. ఫిర్యాదు చేశాం పంచాయతీ ఎన్నికల్లో ఇంటివారే నష్టానికి కారణమయ్యారన్నారు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. ప్రతిపక్ష పార్టీతో సంబంధం పెట్టుకుని పంచాయతీ ఎన్నికల్లో.. అభ్యర్థుల ఓటమి కోసం పనిచేశారని ఆరోపించారు. పార్టీకి […]

Top 20 News: సంక్రాంతి సందర్భంగా డ్రోన్ షో, బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్
Top 20 News: కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే ఫైర్, బీజేపీ కార్యలయం ముందు కాంగ్రెస్ శ్రేణుల ధర్నా

Top 20 News: కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే ఫైర్, బీజేపీ కార్యలయం ముందు కాంగ్రెస్ శ్రేణుల ధర్నా

1. నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టు హాల్స్‌లోని న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులను పోలీసులు బయటకు పంపి మొత్తం కాంప్లెక్స్‌ను ఖాళీ చేయించారు. 2. సిద్దిపేట జిల్లాలో పొన్నం పర్యటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి బైక్‌ డ్రైవింగ్ […]

Big Stories

Advertisement
×