E-Paper
Advertisement
Top 20 News: ఖమ్మం కార్పొరేటర్లు..  కాంగ్రెస్‌లో చేరిక, కవిత రాజీనామాపై ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

Top 20 News: ఖమ్మం కార్పొరేటర్లు..  కాంగ్రెస్‌లో చేరిక, కవిత రాజీనామాపై ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

1. ఖమ్మం కార్పొరేటర్లు..  కాంగ్రెస్‌లో చేరిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఖమ్మం కార్పొరేటర్లు కాంగ్రెస్‌లోచేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు రాధ, ఉమారాణి, శ్రీదేవి జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2. కానిస్టేబుల్ దౌర్జన్యం హన్మకొండలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ యాదగిరి దౌర్జన్యానికి పాల్పడ్డారు. గోకుల్ నగర్‌కు చెందిన అరుణ అనే మహిళకు ఆయన 3.20 లక్షల రూపాయలు వడ్డీకి ఇచ్చారు. గత ఏడు […]

Top 20 News: సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి విమర్శలు, రిజర్వాయర్‌ని వ్యతిరేకిస్తూ.. గ్రామస్తుల నిరాహారదీక్ష
Top 20 News: చంద్రబాబు గుడ్‌న్యూస్.. నోబెల్ సాధిస్తే రూ. 100 కోట్లు , హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

Top 20 News: చంద్రబాబు గుడ్‌న్యూస్.. నోబెల్ సాధిస్తే రూ. 100 కోట్లు , హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

1. తెలంగాణ సచివాలయంలో సమీక్షా సమావేశం తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖల కార్యదర్శులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అధికారుల పనితీరును విశ్లేషించారు. లోటుపాట్లను సరిదిద్దుకుంటూ భవిష్యత్తు లక్ష్యాల సాధనపై దిశానిర్దేశం చేశారు. 2. చంద్రబాబు గుడ్‌న్యూస్.. నోబెల్ సాధిస్తే రూ. 100 కోట్లు ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ బహుమతి సాధిస్తే ప్రభుత్వం తరపున 100 […]

Top 20 News: ధనవంతుల కోసం ప్రత్యేక పూజలు: సుప్రీంకోర్ట్ ఆగ్రహం, ఓడిపోతాననే భయంతో.. సర్పంచ్ అభ్యర్తి సూసైడ్

Top 20 News: ధనవంతుల కోసం ప్రత్యేక పూజలు: సుప్రీంకోర్ట్ ఆగ్రహం, ఓడిపోతాననే భయంతో.. సర్పంచ్ అభ్యర్తి సూసైడ్

1. సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీల అంశంపై విమర్శలకు భయపడేది లేదని కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు అన్నారు. PPP పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నా.. అవి ప్రభుత్వ కళాశాలల పేరుతో నడుస్తాయని చెప్పారు. 70శాతం మందికి ఎన్టీఆర్ వైద్యసేవలు అందడంతో పాటు విద్యార్థుల సీట్లూ పెరుగుతామని తెలిపారు. 2. సంక్రాంతికి 16 ప్రత్యేక రైళ్లు.. సంక్రాంతి సందర్భంగా 16 అదనపు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్, వికారాబాద్ నుంచి శ్రీకాకుళం […]

Big Stories

×