E-Paper
Advertisement
Top 20 News: కేటీఆర్ క్షమాపణ చెప్పాలి.. క్రాంతి డిమాండ్, జీవో 229 రద్దు చేయాలి.. డాక్టర్ల ఆందోళన

Top 20 News: కేటీఆర్ క్షమాపణ చెప్పాలి.. క్రాంతి డిమాండ్, జీవో 229 రద్దు చేయాలి.. డాక్టర్ల ఆందోళన

1. క్యాలెండర్ ఆవిష్కరణ సచివాలయంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డైరీ, క్యాలెండర్‌లను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సీ జోగారెడ్డి, పీఆర్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డితో పాటు పలువురు ఇంజనీర్లు పాల్గొన్నారు. 2. కేటీఆర్ క్షమాపణ చెప్పాలి.. క్రాంతి డిమాండ్ జనగామ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మను యూత్ కాంగ్రెస్ శ్రేణులు ఉరితీసి నిరసన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ […]

Top 20 News: భార్యభర్తల గొడవలో హోమ్ గార్డ్ పై దాడి, ఓటు వేయలేదని.. మనస్తాపంతో యువకుడు సూసైడ్
Top 20 News: కేటీఆర్‌పై ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి ఫైర్, అల్లుడు సహాయంతో భర్తను చంపిన భార్య
Top 20 News: ప్రయాణికులను గేట్ వద్దే నిలిపిన ఇండిగో సిబ్బంది, ఖమ్మం జిల్లాలో లారీ భీభత్సం

Top 20 News: ప్రయాణికులను గేట్ వద్దే నిలిపిన ఇండిగో సిబ్బంది, ఖమ్మం జిల్లాలో లారీ భీభత్సం

1. పాలక ప్ర‌భుత్వంపై ప్రజల నమ్మకం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిల‌బెట్టుకున్నామని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన బీఆర్ఎస్‌ను ప్రజలు తిరస్కరించారన్నారు. కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 50 చోట్ల కాంగ్రెస్ మ‌ద్ధతుదారులు గెలవడం ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిద‌ర్శనం అని పేర్కొన్నారు. 2. పంచాయతీ ఫలితాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతృప్తి పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మంత్రి ఉత్తమ్ […]

Top 20 News: నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ: అంబటి రాయుడు, కూటమి పాలనపై మాజీ ఎమ్మెల్యే విమర్శలు

Big Stories

×