E-Paper
Advertisement
శాంసంగ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ఏ క్షణమైనా సైబర్ దాడి!

శాంసంగ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ఏ క్షణమైనా సైబర్ దాడి!

Samsung Security: దేశంలోని శాంసంగ్ మొబైల్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా శాంసంగ్ గెలక్సీ మెుబైల్ వినియోగిస్తున్న కోట్లాది మంది వినియోగదారులకు హ్యాకింగ్ ముప్పు పొంచి ఉందని ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) వెల్లడించింది. కాబట్టి గెలాక్సీ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని.. అందుబాటులో ఉన్న సెక్యూరిటీ అప్డేట్స్ ను వెంటనే డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. ఇంతకీ ముప్పు ఎందుకంటే? భారత […]

ప్రమాదంలో ఆండ్రాయిడ్ యూజర్లు.. హ్యాకర్ల కన్ను మీ ఫోన్ పైనే, అసలు ఏమిటీ మాల్వేర్?
Google Theft Protection: మీ ఫోన్‌ను దొంగిలించారా? ఇక ఆ దొంగకే రిస్క్.. గూగుల్ వేసిన మాస్టర్ ప్లాన్ ఇదే!

Big Stories

Advertisement
×