E-Paper
Advertisement
తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి సరికొత్త కాంతులు.. ఆలయాల అభివృద్ధికి సర్కార్ వేసిన ప్లాన్ ఇదే..!

తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి సరికొత్త కాంతులు.. ఆలయాల అభివృద్ధికి సర్కార్ వేసిన ప్లాన్ ఇదే..!

Temple Development: స్వేచ్చ బ్యూరో: తెలంగాణలోని ఆధ్యాత్మిక వైభవానికి సరికొత్త కాంతులు అద్దేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు, భక్తులకు అత్యుత్తమ వసతులు కల్పించేందుకు భారీ ‘మాస్టర్ ప్లాన్’కు రూపకల్పన చేసింది. ఇందుకు సంబంధించి వందల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జ్ఞాన సరస్వతి నిలయం బాసర, దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వరం, భద్రాచలం రామయ్య సన్నిధితో పాటు యాదాద్రి, వేములవాడ క్షేత్రాల సమగ్ర […]

బాసర క్షేత్రంలో సీఎం రేవంత్ రెడ్డి.. మనవడి అక్షరాభ్యాసం.. ఆలయ అభివృద్ధికి శ్రీకారం!

బాసర క్షేత్రంలో సీఎం రేవంత్ రెడ్డి.. మనవడి అక్షరాభ్యాసం.. ఆలయ అభివృద్ధికి శ్రీకారం!

Basara Temple: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరను సందర్శించారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయన, చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమం కోసం, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పర్యటనలో సీఎం వెంట ఆయన సతీమణి, కుటుంబ సభ్యులతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మురిసిపోయిన ముగ్ధ సరస్వత.. […]

Vasant Panchami: జ్ఞాన సరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. వసంత పంచమి వేడుకలతో పులకించిన బాసర!
Telangana Tourism Policy 2025-30: కేరళకు దీటుగా తెలంగాణ పర్యాటకం.. అసెంబ్లీలో మంత్రి జూపల్లి ప్రకటన

Telangana Tourism Policy 2025-30: కేరళకు దీటుగా తెలంగాణ పర్యాటకం.. అసెంబ్లీలో మంత్రి జూపల్లి ప్రకటన

Telangana Tourism Policy 2025-30: దేశంలో పర్యాటక రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న కేరళతో పోటీపడే స్థాయిలో తెలంగాణ పర్యాటకాన్ని తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శాసనసభ వేదికగా ప్రకటించారు. సోమవారం శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ… గత ప్రభుత్వం సరైన విధానం లేక పర్యాటక రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, కానీ తమ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ‘నూతన పర్యాటక విధానం 2025-30’ని తీసుకొచ్చిందని […]

Big Stories

Advertisement
×