E-Paper
Advertisement

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన
Advertisement

East Godavari Accident: అతి వేగం ప్రమాదకరం.  పోలీసులు వార్నింగ్, హెచ్చరిక బోర్డులున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వేగంగా వచ్చిన కారు.. కొబ్బరి చెట్టుని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులోని అన్నదమ్ములు స్పాట్‌లో మృతి చెందారు. ఇద్దరు తోడికోడళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అసలు ఘటన ఎలా జరిగింది?

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా మల్కిపురం మండలం లక్కవరం శివారులో కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఓఎన్జీసీ సైట్‌ సమీపంలో శుక్రవారం ఉదయం ఆ గ్రామానికి చెందిన ముదునూరి రాంబాబు రాజు, సోదరుడు వెంకట సుబ్బరాజులు రొయ్యలు వ్యాపారం చేస్తారు. అన్నదమ్ములు ఇద్దరు భార్యలతో కలసి బంధువుల ఇంటికి భీమవరం వెళ్లారు. అక్కడి నుంచి శుక్రవారం ఉదయం స్వగ్రామానికి బయలుదేరారు. అయితే లక్కవరం ఓఎన్జీసీ సైట్ సమీపంలోకి రాగానే కారు అదుపు తప్పింది. రోడ్డు పక్కనున్న కొబ్బరి చెట్టును బలంగా ఢీ కొట్టింది.

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్‌లో అన్నదమ్ములు మృతి

Advertisement

ఈ ఘటనలో రామభద్రరాజు, వెంకట సుబ్బరాజు స్పాట్‌లో మృతి చెందారు. తోడికోడళ్లు ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం గురించి తెలియగానే గ్రామస్థులు అక్కడికి చేరుకన్నారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరు కోలుకుంటున్నారు. రామభద్రరాజుకు ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నారు. తమ్ముడు వెంకట సుబ్బరాజుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కేవలం రెండు నిమిషాలైతే ఇంటికి చేరుకునేవారు. అంతలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

ALSO READ: తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×