E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన స్లీపర్ బస్సు.. 8 మంది మృతి!

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన స్లీపర్ బస్సు.. 8 మంది మృతి!

Advertisement Bus Accident: రాజస్థాన్ పరిధిలోని ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దౌసా జిల్లా ధనవాడ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక లగ్జరీ స్లీపర్ బస్సు.. అదుపుతప్పి ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ప్రయాణికుల ఆర్తనాదాలతో రణరంగంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో భారీగా మంటలు చెలరేగడంతో ప్రాణాలు రక్షించుకునే లోపే పరిస్థితి చేయి దాటిపోయింది. నిద్రమత్తులో […]

Big Stories

×