E-Paper
Advertisement
పార్లమెంటు క్యాంటీన్‌‌లో స్పెషల్ విందు.. 120 మంది ఎంపీలు, అమృత్‌సరీ కుల్చీ-లస్సీల గుబాళింపు

పార్లమెంటు క్యాంటీన్‌‌లో స్పెషల్ విందు.. 120 మంది ఎంపీలు, అమృత్‌సరీ కుల్చీ-లస్సీల గుబాళింపు

Parliament Canteen: పార్లెమెంటు సమావేశాల్లో నిత్యం సభ్యులు ఒకరిపై మరొకరు విమర్శలు సంధించుకుంటారు. ఏదైనా సమయం, సందర్భం వచ్చినప్పుడు అందరూ ఒకేతాటి మీదకు వచ్చేస్తారు. మంగళవారం పార్లమెంటు క్యాంటీన్‌‌లో భారీగా సువాసనలు గుబాళించాయి. స్పెషల్ విందుకు 120 మంది ఎంపీలు హాజరయ్యారు. ఇంతకీ అసలు విషయం మీకు తెలుసా?   పార్లమెంటు క్యాంటీన్‌‌లో స్పెషల్ విందు పార్లమెంటులో మంగళవారం రాజకీయ చర్చలు-గందరగోళం నడుమ ఒక విలక్షణమైన దృశ్యం ఆవిష్కృతమైంది. సభ తర్వాత మధ్యాహ్నం చాలామంది ఎంపీలు క్యాంటీన్‌కు వెళ్లారు. […]

Big Stories

Advertisement
×