E-Paper
Advertisement
Tender Scam: టెండర్ల కోసం ఎంతకైనా తెగిస్తారా.. పేదల బియ్యంపై మిల్లర్లు అరాచకం!

Tender Scam: టెండర్ల కోసం ఎంతకైనా తెగిస్తారా.. పేదల బియ్యంపై మిల్లర్లు అరాచకం!

Tender Scam: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ (సివిల్ సప్లయిస్) చుట్టూ ఇప్పుడు అనేక అనుమానాలు, ఆరోపణలు వస్తున్నాయి. పేదలకు పంపిణీ చేసే సన్నరకం ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో తెరవెనుక సిండికేటు నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టెండర్ల ఈ ప్రక్రియను కొందరు అధికారులు, రైస్ మిల్లర్లు కలిసి పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన సన్నరకం ధాన్యపు టెండర్ల పర్వం సివిల్ సప్లయిస్ శాఖలో జరుగుతున్న అంతర్గత లొసుగులను బట్టబయలు చేస్తోందని […]

నెలాఖరుకల్లా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
భద్రాద్రికొత్తగూడెంలో రేషన్ మాఫియా.. 450 క్వింటాళ్ల బియ్యం సీజ్!

Big Stories

Advertisement
×