E-Paper
Advertisement
TIMS Sanathnagar: సనత్‌నగర్ టిమ్స్‌ ఆసుపత్రిలో.. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ మిషన్లు ఏర్పాటు..!

TIMS Sanathnagar: సనత్‌నగర్ టిమ్స్‌ ఆసుపత్రిలో.. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ మిషన్లు ఏర్పాటు..!

 TIMS Sanathnagar: స్వేఛ్చ బ్యూరో: టిమ్స్ లో అడ్వాన్స్ డ్ టెక్నాలజీ మిషన్లు అందుబాటులో ఉండాల్సిందేనని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా అధికారులకు ఆదేశాలిచ్చారు. మంగళవారం ఆయన సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్‌ పనులను తనిఖీ చేశారు. అనంతరం మెడికల్, ఫైర్, పొల్యూషన్ కంట్రోల్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఆర్ అండ్ బీ తదితర శాఖల ఉన్నతాధికారులతో టిమ్స్ ఎమర్జెన్సీ బ్లాక్‌లో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఉగాది నాటికి అన్ని సౌకర్యాలతో హాస్పిటల్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. […]

Damodar Raja Narasimha: వంద పడకల అసుపత్రిలో ఒక్క డాక్టరా?  వైద్య సిబ్బంది పనితీరుపై మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఫైర్

Damodar Raja Narasimha: వంద పడకల అసుపత్రిలో ఒక్క డాక్టరా? వైద్య సిబ్బంది పనితీరుపై మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఫైర్

Damodar Raja Narasimha: జోగిపేటలో డాక్టర్ల పనితీరుపై రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ (Damodar Raja Narasimha) ఆగ్రహం వ్యక్తం చేసారు.  జోగిపేటలోని ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఆసుపత్రిలోని వార్డుల్లోకి వెళ్లి స్వయంగా రోగులను ఆసుపత్రిలోని సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు విధులకు సరిగ్గా రావడంలేదని తెలుసుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆసుపత్రి నుంచే రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌కు ఫోన్‌ చేసారు. జోగిపేట […]

Damodar Raja Narasimha: జోగిపేట మున్సిపాలిటీలో కాంగ్రేస్‌ పార్టీ జెండా ఎగరడం ఖాయం : మంత్రి దామోదర రాజనర్సింహ

Damodar Raja Narasimha: జోగిపేట మున్సిపాలిటీలో కాంగ్రేస్‌ పార్టీ జెండా ఎగరడం ఖాయం : మంత్రి దామోదర రాజనర్సింహ

Damodar Raja Narasimha:  రాష్ట్రంలో మెజార్టీ మున్సిపాలిటీలు కాంగ్రేస్‌ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha)ధీమా వ్యక్తం చేసారు. జోగిపేటలోని మార్కెట్‌ గంజ్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. జోగిపేట మున్సిపాలిటీని కాంగ్రేస్‌ దక్కించుకుంటుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ పాలనతోనే మంచి ఫలితాలను సాధించుకుంటున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనకు ప్రజలు అనుకూలంగా ఓటు వేసారన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ఈ […]

Damodar Raja Narasimha: నయా ఆసుపత్రి ఆగయా.. సకల వసతులు ఒక్కచోటే..

Big Stories

×