E-Paper
Advertisement
Bandam Kunta: అక్రమార్కుల చేతిలో మాయమవుతున్న బంధం కుంట.. పట్టించుకోని అధికారులు

Bandam Kunta: అక్రమార్కుల చేతిలో మాయమవుతున్న బంధం కుంట.. పట్టించుకోని అధికారులు

Bandam Kunta: స్వేఛ్చ బ్యూరో: ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని బంధం కుంట ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. తవ్వినకొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తుండటంతో పరిస్థితి తీవ్రంగా మారుతోంది. వెంచర్ యాజమాన్యం బఫర్ జోన్‌ను ఆక్రమించి ప్రహరీ నిర్మించగా, మరో గోదాం నిర్మాణదారుడు ఏకంగా ఎఫ్‌టీఎల్‌ పరిధిలోకి వెళ్లినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కుంటకు నీరు వచ్చే నాలాలను కూడా పూడ్చివేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల అలసత్వం, అవినీతి కారణంగానే అక్రమార్కులు రెచ్చిపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమార్కుల ఇష్టారాజ్యం ఎల్లంపేటలోని […]

HYDRA : రూట్ మార్చిన హైడ్రా.. అంతా పక్కాగా..

Big Stories

×