E-Paper
Advertisement
హైదరాబాద్ నుంచి తిరుపతి, శ్రీ రంగం, అరుణాచలం నగరాలకు కొత్త రైలు.. పూర్తి వివరాలివిగో

హైదరాబాద్ నుంచి తిరుపతి, శ్రీ రంగం, అరుణాచలం నగరాలకు కొత్త రైలు.. పూర్తి వివరాలివిగో

హైదరాబాద్ నుంచి దక్షిణ భారతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఇప్పుడు కొత్త రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే చెర్లపల్లి నుంచి తిరుచిరాపల్లి వరకు కొత్త వీకెండ్ స్పెషల్ ట్రైన్ ప్రారంభించింది. ఈ రైలు తిరుపతి, తిరువన్నామలైలోని అరుణాచలం, శ్రీరంగం వంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలకు నేరుగా అనుసంధానం చేస్తుంది. దీంతో భక్తులు ఒకే ప్రయాణంలో మూడు పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం పొందుతున్నారు. ఈ వారం నుంచే సేవలు ప్రారంభం చెర్లపల్లి నుంచి […]

Big Stories

Advertisement
×