BigTV English
Advertisement
Yadagirigutta: యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి.. స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ

Yadagirigutta: యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి.. స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ

Yadagirigutta: యాదగిరిగుట్టు శ్రీలక్ష్మీ నరసింహస్వామిలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కరణ కానుంది. ఐదంతస్థుల స్వర్ణ సుదర్శన విమాన గోపురం  ఆదివారం భక్తులకు దర్శనం ఇవ్వనుంది. దేశంలో అత్యంత ఎత్తయిన స్వర్ణ విమాన గోపురం. ఈ గోపురంలో నృసింహావతారాలు, కేశవ నారాయణ, లక్ష్మీ, గరుడమూర్తుల ఆకారాలు ఉండనున్నాయి. స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మహా కుంభాభిషేక సంప్రోక్షణ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం పంచ కుండాత్మక నృసింహ మహాయాగం నిర్వహించనున్నారు. దివ్య స్వర్ణ విమాన గోపురాన్ని స్వామివారికి […]

Big Stories

×