E-Paper
Advertisement
అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో పురోగతి.. నలుగురు నిందితులు అరెస్ట్

అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో పురోగతి.. నలుగురు నిందితులు అరెస్ట్

Advocate Murder: స్వేచ్ఛ బ్యూరో: సంచలనం సృష్టించిన అడ్వకేట్​ హత్య కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో ప్రధాన నిందితుడు కవాడీగూడకు చెందిన వినయ్​ అని దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం. మాసాబ్​ ట్యాంక్​ ప్రాంతంలో నివాసముంటున్న న్యాయవాది ఖాజా మొయినుద్దీన్​ ను శనివారం దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే. నలుగురు వ్యక్తులు కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టుగా సీసీ కెమెరాల ఫుటేజీతో నిర్ధారణ అయ్యింది. పోలీసుల అదుపులోకి నలుగురు నిందితులు లభించిన […]

TG High Court: ఆరు నూరైనా ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి ఈరోజు కోర్టుకి హాజరు కావాల్సిందే :  హైకోర్టు జడ్జి రాజేశ్వరరావు

Big Stories

Advertisement
×