E-Paper
Advertisement
AP Medical Colleges: ఏపీలో కొత్త మెడికల్ కాలేజీల వ్యవహారం.. హైకోర్టుకి వైసీపీ, తగ్గేది లేదన్న ప్రభుత్వం
Jagan Plan: బీజేపీని ఢీ కొట్టిన జగన్..  అస్త్రాలు ప్రయోగం, కంగుతిన్న వైసీపీ సీనియర్లు
YSRCP: ప్రైవేటీకరణపై ప్రజాాగ్రహం.. తాడేపల్లికి చేరిన ‘కోటి సంతకాలు’, పార్లమెంట్‌లోనూ వైసీపీ పోరు

YSRCP: ప్రైవేటీకరణపై ప్రజాాగ్రహం.. తాడేపల్లికి చేరిన ‘కోటి సంతకాలు’, పార్లమెంట్‌లోనూ వైసీపీ పోరు

YSRCP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం ముగింపు దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. ఈ బృహత్తర కార్యక్రమంలో సేకరించిన కోట్లాది సంతకాల పత్రాలను మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ప్రజల నుంచి వచ్చిన భారీ స్పందన ప్రభుత్వ నిర్ణయంపై ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతోందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. […]

Big Stories

×