E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
రైతన్నలకు ఊరట.. 23 రాష్ట్రాలకు ఐఎండీ హై అలర్ట్.. ఏ క్షణమైనా భారీ వర్షాలు!

రైతన్నలకు ఊరట.. 23 రాష్ట్రాలకు ఐఎండీ హై అలర్ట్.. ఏ క్షణమైనా భారీ వర్షాలు!

Advertisement Rain Alert: దేశవ్యాప్తంగా వాతావరణం శరవేగంగా మారిపోతోంది. ఎండల తీవ్రతతో అల్లాడిన జనానికి ఉపశమనం కలిగిస్తూ నైరుతి రుతుపవనాలు దేశాన్ని చుట్టేస్తున్నాయి. ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్ దాటుకుంటూ నేపాల్ సరిహద్దుల వరకు ఇవి విస్తరించాయి. రాబోయే రెండు రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలోని మరికొన్ని ప్రాంతాలకు ఇవి మరింత బలంగా వ్యాపించనున్నాయి. దీనికి తోడు, జూలై 2 నుండి వాయువ్య భారతదేశంలో కొత్తగా ఒక ‘పశ్చిమ అవాంతరం’ క్రియాశీలకం […]

Big Stories

×