E-Paper
Advertisement
నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ సీఈఓ గోపిశెట్టి గల్లంతు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు, కంపెనీ ప్రకటన

నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ సీఈఓ గోపిశెట్టి గల్లంతు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు, కంపెనీ ప్రకటన

Nepal Flash Floods: నేపాల్ వరదల గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రోజు రోజుకూ నేపాల్‌లో మిస్సింగ్ అయినవారు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ సీఈఓ లక్స్ గోపీశెట్టి గల్లంతు అయ్యారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఆయన నేపాల్ వెళ్లినట్టు సదరు కంపెనీ తెలిపింది. ఆయనను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించింది.   నేపాల్ ఆకస్మిక వరదల్లో కొత్త విషయాలు నేపాల్‌లో ప్రకృతి కన్నెర్రపై రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. […]

నేపాల్‌లో ప్రకృతి బీభత్సం.. ఢిల్లీ-ఖాఠ్మండు బస్సు సర్వీసుకు అంతరాయం
Nepal Avalanche: నేపాల్ ఎవరెస్టు బేస్ క్యాంప్‌.. విరుచుకుపడిన హిమపాతం, ఏడుగురు మృతి

Big Stories

Advertisement
×