BigTV English
IAS Officer Srilakshmi: ఓబులాపురం మైనింగ్ కేసులో.. IAS శ్రీలక్ష్మికి హైకోర్టు బిగ్ షాక్‌
OMC Case: ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఊహించని షాక్.. పొంచి వున్న కష్టాలు
OMC Case: చంచల్‌గూడ జైలుకు గాలి జనార్దన్ రెడ్డి.. ఎన్నేళ్లు జైలు శిక్ష అంటే..?
OMC Case: ఓఎంసీ కేసులో నిర్దోషిగా సబితా ఇంద్రారెడ్డి.. గాలి మాత్రం మళ్లీ జైలుకే..

OMC Case: ఓఎంసీ కేసులో నిర్దోషిగా సబితా ఇంద్రారెడ్డి.. గాలి మాత్రం మళ్లీ జైలుకే..

OMC Case: అనంతపురం జిల్లా ఓబులాపురం అక్రమ మైనింగ్(ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఐదుగురిని దోషులుగా తేలుస్తూ తీర్పునిచ్చింది. గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్‌రెడ్డి, వీడీ రాజగోపాల్‌, మెఫజ్‌ అలీఖాన్‌లు దోషులుగా పేర్కొన్న కోర్టు.. సబితా ఇంద్రారెడ్డి, కృపానందంను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో ఓబులాపురం మైనింగ్ కేసులో తుది తీర్పు వచ్చినట్టయింది. న్యాయవ్యవస్థకు ప్రత్యేక ధన్యవాదాల: సబితా ఈ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి […]

Big Stories

×