E-Paper
Advertisement
ప్రాజెక్టుని బొందపెట్టినోడే బాధపడ్డట్టు ఉంది.. బీఆర్ఎస్ నేతలపై సామా ఘాటు వ్యాఖ్యలు!

ప్రాజెక్టుని బొందపెట్టినోడే బాధపడ్డట్టు ఉంది.. బీఆర్ఎస్ నేతలపై సామా ఘాటు వ్యాఖ్యలు!

Sama Ram Mohan Reddy: స్వేచ్ఛ బ్యూరో: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ మాట్లాడటం అంటే ప్రాజెక్టుని బొందపెట్టినోడే బాధపడ్డట్టు ఉన్నదని విమర్శించారు. 2015 లోనే ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన కేసీఆర్ పదేళ్ల పాటు నిత్రపోయారా? అంటూ ప్రశ్నించారు. నీటి పారుదల ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల […]

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నేతల అరెస్ట్, దిష్టిబొమ్మ దహనం!
KCR: చంద్రబాబు మాట వినే.. కేంద్రం అలా చేసింది.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×