E-Paper
Advertisement
మాంత్రికుడి మాయాజాలానికి కాలం చెల్లింది..

మాంత్రికుడి మాయాజాలానికి కాలం చెల్లింది..

ప్ర‌ధాని మోడీని మాంత్రికుడితో పోల్చారు రాహుల్ గాంధీ. పార్ల‌మెంటులో మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌, డీ లిమిటేష‌న్ బిల్లుల‌పై రాహుల్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న చిన్న‌నాటి అనుభవాల‌ను సభ ముందుంచుతూ.. వాటికీ, ప్ర‌స్తుతం మోడీ విధానాలు, అనుస‌రిస్తున్న ప‌ద్ద‌తుల‌కు లింకు పెట్టి మాట్లాడ‌టం వివాద‌మైంది. స‌భ‌లో గంద‌ర‌గోళ‌మేర్ప‌డింది. మోడీని జాదూగ‌ర్ (మాంత్రికుడు)గా అభివ‌ర్ణించారు రాహుల్‌. త‌ను ఏం చేసినా న‌వ్వుతార‌ని, కానీ ఆ మాంత్రికుడి మాయాజాలానికి ఇక కాలం చెల్లింద‌న్నారు. క‌నిక‌ట్టు విద్య‌లు ఎంతో కాలం చేయ‌లేర‌ని […]

తేజస్వి హాట్ కామెంట్స్.. భగ్గుమన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, పార్లమెంట్ ఆవరణలో ఆందోళనలు

తేజస్వి హాట్ కామెంట్స్.. భగ్గుమన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, పార్లమెంట్ ఆవరణలో ఆందోళనలు

Delhi: తెలంగాణపై బీజేపీ ఎంపీ తేజశ్విసూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. కచ్చితంగా సదరు ఎంపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఆయన వ్యాఖ్యలను రికార్డుల తొలగించాలని కోరారు. లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. తెలంగాణపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య హాట్ కామెంట్స్ శుక్రవారం ఉదయం పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు. తెలంగాణ ఉద్యమాన్ని అవమానించవద్దంటూ ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. బీజేపీ […]

Big Stories

Advertisement
×