E-Paper
Advertisement
Patnam Mahender Reddy: రంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం : పట్నం మహేందర్ రెడ్డి!

Patnam Mahender Reddy: రంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం : పట్నం మహేందర్ రెడ్డి!

Patnam Mahender Reddy: మేడ్చల్ స్వేచ్ఛ: మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అని శాసన మండలి ప్రభుత్వ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahender Reddy) ధీమా వ్యక్తం చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో 3, చేవెళ్ల నియోజకవర్గంలో 3 స్థానాలు, అలాగే పరిగి, తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్ […]

Minister Komatireddy: బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకుని కాంగ్రెస్‌కి ఓటు వేయండి: మంత్రి కోమటి రెడ్డి

Minister Komatireddy: బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకుని కాంగ్రెస్‌కి ఓటు వేయండి: మంత్రి కోమటి రెడ్డి

Minister Komatireddy; స్వుఛ్చ బ్యూరో: మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని మూడు చింతలపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగింది. రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ నేతృత్వంలో నిర్వహించిన బహిరంగ సభల్లో మంత్రి, చీఫ్ విప్‌లు ప్రసంగించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌కు […]

Big Stories

×