E-Paper
Advertisement
CM Chandrababu: రాజకీయ ముసుగులో రౌడీయిజం సాగనివ్వం.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

CM Chandrababu: రాజకీయ ముసుగులో రౌడీయిజం సాగనివ్వం.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

తిరుపతిలో నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థ పనితీరు, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో నిర్మించిన నూతన కార్యాలయం అద్భుతంగా ఉందని.. ఇది పోలీసుల పనితీరును మరింత మెరుగుపరచడానికి దోహదపడుతుందని ఆకాంక్షించారు. భక్తుల రక్షణే ప్రథమ కర్తవ్యం..  ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతికి దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారని, వారికి […]

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో బాంబ్‌ బ్లాస్ట్‌.. స్పాట్‌లో 37 మంది!

Big Stories

×