E-Paper
Advertisement
Proddatur News: గోల్డ్ వ్యాపారులు కిడ్నాప్ కేసు.. నిందితులకు బెయిల్, పోలీసులపై చర్యలు

Proddatur News: గోల్డ్ వ్యాపారులు కిడ్నాప్ కేసు.. నిందితులకు బెయిల్, పోలీసులపై చర్యలు

Proddatur News: సస్పెన్స్ సినిమా మాదిరిగా బంగారు వ్యాపారులు కిడ్నాప్ వ్యవహారం అనేక మలుపులు తిరిగింది. హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేసి బెదిరించారు ప్రొద్దుటూరుకు చెందిన తనికంటి జ్యూవెలర్స్‌ నిర్వాహకులు. చివరకు వారిని అరెస్ట్‌ చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు. 20 వేల సొంత పూచికత్తుపై జ్యూవెలర్స్ నిర్వాహకులకు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో పోలీసుల వ్యవహార శైలిపై పలు ప్రశ్నలు లేవెత్తారు న్యాయమూర్తి. అసలేం జరిగింది? అసలు మేటరేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. ప్రొద్దుటూరు […]

Proddatur: ప్రొద్దుటూరు  క్యాసినో వార్
Watch Video: ఆ సీఐ వల్లే మేం చనిపోతున్నాం.. తల్లీకొడుకుల వీడియో వైరల్‌

Big Stories

×